11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మైసూరు లో ఈ రాజభవనం చూశారా ?

మైసూరు  palace కు దగ్గరలోనే నజారాబాద్ లో ఈ రాజభవనం ఉంది. ఇది పోస్టల్ డిపార్టుమెంటు ట్రైనింగ్ సెంటర్.  






2 కామెంట్‌లు:

  1. చూసాను.. మా ట్రైనింగ్ అయ్యింది అక్కడే. ఒకప్పటి మైసూరు మహారాజు తన ఉంపుడుగత్తెకి ఇచ్చిన భవంతి అట అది..
    అప్పట్లో పోస్టల్ శాఖ డైరెక్టర్ ధైర్యం చేసి 50 లక్షలు చెల్లించి దాన్ని డిపార్ట్ మెంట్ అవసరాలకోసం కొనడం సంచలనం కలిగించింది...
    ఇప్పుడు అది మూడు రాష్ట్రాల (కర్నాటక కేరళ ఆంధ్రా )పోస్టల్ వుద్యోగస్తుల శిక్షణకు వుపయోగపడుతోంది..

    రిప్లయితొలగించండి